రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 11:27 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో 34 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేర్కొన్నారు.

Latest News
 

పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM
యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM