రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 11:27 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో 34 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేర్కొన్నారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM