లారీ ఢీకొట్టడంతో.. కాంగ్రెస్ కార్యకర్త మృతి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:57 PM

నిజాంపేటమండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రైతు లింగం(40) తన భార్య లలిత కలిసి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు శుభకార్యానికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. భిక్కనూరు శివారులో లారీ ఢీకొట్టడంతో లింగం అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి ఇద్దరు కుమారులు స్వామి, మహేష్, ఒక కుమార్తె భార్గవి ఉన్నారు. గ్రామంలో అందరితో కలవిడిగా ఉండే లింగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM