మంత్రి క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

byసూర్య | Thu, Jan 26, 2023, 07:48 PM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఖమ్మం వీడియోస్ కాలనీలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకోల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా ముక్తార్, సుడా ఛైర్మెన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మైనారిటీ నగర అధ్యక్షుడు తాజుద్దీన్, మంత్రి పీఏ రవి కిరణ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM