పేస్ బుక్ ప్రేమ.. మోసపోయిన యువతి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:41 PM

మహబూబ్ నగర్ జిల్లా ఉండవెల్లి మండలం బస్వాపురానికి చెందిన ఓ యువతి ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయమైంది. స్నేహం ప్రేమగా మారింది. ఆ యువకుడు తాడిపత్రి నుంచి నవంబర్ లో యువతి స్వగ్రామానికి వచ్చాడు. ఆమెను నమ్మించి, ఆ యువతీ దగ్గరే ఉన్నాడు. యువకుడు తల్లిదండ్రులు తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. బుధవారం పోలీసులు వచ్చి ఆ యువకుడిని తీసుకుపోయారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM