కంటి వెలుగును పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం

byసూర్య | Thu, Jan 26, 2023, 11:25 AM

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం దుద్యాల మండల పరిధిలోని సత్తర్ కుంట తండాలో కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం బోయిని తండాలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించి, చిల్ముల్ మైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామన్న రంగనాథ్ Sat, Jul 19, 2025, 08:03 PM
పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం Sat, Jul 19, 2025, 06:26 PM
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ Sat, Jul 19, 2025, 06:21 PM
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ..ఉచితంగా రక్త పరీక్షలు Sat, Jul 19, 2025, 05:02 PM
ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ Sat, Jul 19, 2025, 04:54 PM