కంటి వెలుగును పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం

byసూర్య | Thu, Jan 26, 2023, 11:25 AM

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం దుద్యాల మండల పరిధిలోని సత్తర్ కుంట తండాలో కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం బోయిని తండాలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించి, చిల్ముల్ మైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM