కంటి వెలుగును పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం

byసూర్య | Thu, Jan 26, 2023, 11:25 AM

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం దుద్యాల మండల పరిధిలోని సత్తర్ కుంట తండాలో కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం బోయిని తండాలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించి, చిల్ముల్ మైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM