ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలను పాటించాలి : కిషన్‌రెడ్డి

byసూర్య | Wed, Jan 25, 2023, 08:48 PM

గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు పోతుందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలను పాటించాలన్నారు. రాజ్యాంగేతర శక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో చాలాసార్లు గవర్నర్లు, ముఖ్యమంత్రులకు భిన్నాభిప్రాయాలు వచ్చినా... కేసీఆర్ మాదిరి ఎవరు దిగజారుడు రాజకీయాలు ఎవరూ చేయలేదన్నారు. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM