తెలంగాణ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం

byసూర్య | Wed, Jan 25, 2023, 08:57 PM

తెలంగాణ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. ప్రభుత్వం ఏకంగా 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎస్పీ నుంచి ఐజీ స్థాయి వరకు అధికారులను బదిలీ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 45 పోస్టులను ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM