అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jan 25, 2023, 02:19 PM

అంగన్ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం గొట్టిముక్కుల గ్రామంలో అంగన్ వాడి స్కూల్ లో విద్యార్థులకు దేప పద్మ రెడ్డి అందించిన బట్టలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టిక ఆహారం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేయడం అభినందనియం. అంగన్ వాడి కేంద్రాల ద్వార గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM