అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jan 25, 2023, 02:19 PM

అంగన్ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం గొట్టిముక్కుల గ్రామంలో అంగన్ వాడి స్కూల్ లో విద్యార్థులకు దేప పద్మ రెడ్డి అందించిన బట్టలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టిక ఆహారం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేయడం అభినందనియం. అంగన్ వాడి కేంద్రాల ద్వార గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM