చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించడం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

byసూర్య | Wed, Jan 25, 2023, 02:19 PM

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఢిల్లీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు కావలసిన వంటి రిజర్వేషన్లు సమగ్ర కుల గణాంకాలను వెంటనే రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM