చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించడం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

byసూర్య | Wed, Jan 25, 2023, 02:19 PM

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఢిల్లీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు కావలసిన వంటి రిజర్వేషన్లు సమగ్ర కుల గణాంకాలను వెంటనే రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM