ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

byసూర్య | Tue, Jan 24, 2023, 04:44 PM

ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఏటీఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం లలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకొన్నారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు తో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. హబ్సిగూడా లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వైట్ అక్టీవా లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించారు. వీరు ముక్కపాటి మనోహర్ (22) కృష్ణారెడ్డి కాలనీ ఉప్పల్ , తాడూరు దీపక్ (18) న్యూ రాం నగర్ కాలనీ , ఉప్పల్ గా గుర్తించారు. మరో వ్యక్తి మైనర్ గా గుర్తించారు. వీరి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని, ఐదు మొబైల్ ఫోన్స్, దొంగతనని ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

Latest News
 

అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM