10 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు

byసూర్య | Thu, Dec 08, 2022, 10:53 AM

రాబోయే 10 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేస్తాం. ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కేసీఆర్ బ్రతికున్న వరకు రైతుబంధు ఆగదు' అని అన్నారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM