హత్నూర మండలంలో అంబేద్కర్ 66వ వర్ధంతి

byసూర్య | Tue, Dec 06, 2022, 04:55 PM

హత్నూర మండలంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నీవాళ్లు అర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు ఎర్ర రాజు. సలహాదారులు ఎర్ర యాదగిరి. మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ సమన్యాయం కలిగించారని ఆయన చనిపోయిన భారత రాజ్యాంగం రూపంలో చూసుకుంటూ భారతీయులు అందరూ ఒకే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు. దనేష్, రాములు, భూపతి, నాయక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM