గుర్తుతెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Tue, Dec 06, 2022, 04:23 PM

సంగారెడ్డి జిల్లా కంది గ్రామ శివారులో గల చెర్యాల వెళ్ళు రోడ్డు పక్కన గల ఖాళీ స్థలంలో ఎవరో గుర్తు తెలియని మగ మనిషిని చంపి కాల పెట్టినట్లు సంగారెడ్డి గ్రామీణ పోలీసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మగ మనిషి వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నాడని, ఎడమవైపు కడుపులో నుండి పేగులు బయటపడి ఉన్నందున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మృతున్ని ఎక్కడో చంపి కంది గ్రామ శివారులో గల చేర్యాల రోడ్డు పక్కన పడేవేసి తగలబెట్టినట్టు కనబడుతున్నదని పేర్కొన్నారు. ఇట్టి గుర్తుతెలియని శవం సమాచారం.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM