సీసీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

byసూర్య | Mon, Dec 05, 2022, 11:01 AM

రూ. 55లక్షల మున్సిపల్ నిధులతో మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో స్విమ్మింగ్ పూల్ నుంచి రైల్వే స్టేషన్, బాపూజీ నగర్ తదితర వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ డిఈ సాయిలక్ష్మి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున చారి, హనుమంత్ రెడ్డి, గోవింద్ రెడ్డి, షేక్ జావీద్, ఉదయ భాస్కర్, మలగం రేమేష్, నిరంజన్ రెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM