మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్

byసూర్య | Sat, Dec 03, 2022, 11:23 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే, పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఏడాదిలోగా ఈ ఆసుపత్రి పనులు పూర్తిచేసి, జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.


Latest News
 

మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM
బాబూ మోహన్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం.. ఐపాయ్, ఎన్నికలకు దూరం Sat, Apr 27, 2024, 08:59 PM