ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

byసూర్య | Sat, Dec 03, 2022, 11:21 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం సీబీఐ నోటీసులిచ్చింది. కాగా ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కాం కేసులో లెక్కలపై సీబీఐ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా హాజరు కావొచ్చని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈనెల డిసెంబర్ 6న కవిత హైదరాబాద్లో ఉ. 11 గం. కు విచారణకు హాజరు కానున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM