కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

byసూర్య | Thu, Dec 01, 2022, 02:11 PM

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబరాక్ చెక్కుల పంపిణి బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ అశోక్ పటేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం రాజు శ్రీహరి, మండల తెరాస అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, గ్రామ సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి, ఎంపీటీసీ సుశీల సహదేవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పేరుగు హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానాది నారాయణ, గ్రామ జనరల్ సెక్రెటరీ పానాది అంజయ్య, మాజీ పార్టీ ప్రెసిడెంట్ పోచయ్య, గ్రామ పెద్దలు కత్తిగాం కృష్ణారెడ్డి బాల్ రెడ్డి, సాయబోయి, గ్రామపంచాయతీ సెక్రటరీ రాజా రత్నం తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM