సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

byసూర్య | Thu, Dec 01, 2022, 02:09 PM

ఎమ్యెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాల, ఇళ్లకు వెళ్లి టిఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా 60 వేల రూపాయల చెక్కును కంచం భూమవ్వకి, 19 వేల రూపాయల చెక్కును కంచం నారాయణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎరుకల సాయిలు, టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నాగం సురేందర్, నాగం రాజయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు దుంపల ప్రశాంత్, నాగరాజు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM