కారు బోల్తా కానిస్టేబుల్ కు గాయాలు

byసూర్య | Thu, Dec 01, 2022, 02:05 PM

ఎల్లారెడ్డి - కామారెడ్డి రహదారిలో కొట్టాల్ సమీపంలోని ములమలుపు రోడ్డు వద్ద బుధవారం రాత్రి కారు బోల్తా కొట్టి కానిస్టేబుల్ కు గాయాలు తగిలాయి. ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పల్లి సాయులు తన స్వగ్రామం నిజాంసాగర్ మండలం ఆరేడ్ కు కారులో వెళ్తుంటే, అడవి పందుల గుంపు అడ్డురావడంతో కారు అదుపు తప్పి బోల్తాకొట్టింది. 108 అంబులెన్సులో గాయపడ్డ కానిస్టేబుల్ ను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM