బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత

byసూర్య | Thu, Dec 01, 2022, 12:47 PM

బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కానీ ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు బయటకు రానీయ్యకుండా కప్పిపెట్టారు. బుధవారం మధ్యాహ్నం భోజనశాలలో విద్యార్థులకు చికెన్ వడ్డించారు. అది తిన్నాక ఒక్కసారిగా పలువురు విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ఇతర కారణాలతో ఆసుపత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ సతీషకుమార్ నేరుగా ఆసుపత్రి వెళ్లి విద్యార్థులను పరామర్శించినట్లు సమాచారం.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM