నాగారం పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి: చైర్మన్

byసూర్య | Wed, Nov 30, 2022, 03:33 PM

బుధవారం ఉదయం 10: 30 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించనైనది. ఈ సమావేశంలో పట్టణంలోని వివిధ వార్డులలో సుమారు 90 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు తీర్మానించి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, నిధుల సమీకరణ కోసం కృషి చేస్తున్నానని ఇందుకు కౌన్సిలర్లు అందరూ సహకరించాలని కోరారు. మంచి నీటి సమస్య తీర్చుటకు ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ వాణి రెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, డి ఈ ఈ రఘు, మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM