byసూర్య | Wed, Nov 30, 2022, 03:29 PM
వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు రూ. 24, 44, 800/- ఇరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందలు విలువ గల 51 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.