సౌత్ స్వరూప్ నగర్ లో అభివృద్ధి పనుల ప్రారంభం

byసూర్య | Wed, Nov 30, 2022, 02:19 PM

ఉప్పల్ డివిజన్ లోని సౌత్ స్వరూప్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కలిసి కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సౌత్ స్వరూప్ నగర్ లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రజితపరమేశ్వర్ రెడ్డి రూ. 72 లక్షల నిధులను మంజూరు చేయించారు. బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు.

వరద సమస్య ముప్పు నుంచి తప్పించేందుకు కాలనీలో నాలా వైపు ఫెన్సింగ్ , రిటర్నింగ్ వాల్ ను సైతం నిర్మాణం చేయించనున్నట్టుగా ఈ సందర్భంగా రజితపరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు గజ్జల వెంకట్ రెడ్డి, తాటికొండ రమణ, బాకారం లక్ష్మణ్, బర్ల కృష్ణ, కొండ్ర శీను , కార్తీక్ , శివ , బసి రెడ్డి , నర్సి రెడ్డి , కుక్కల భాస్కర్ రెడ్డి , నంగీ సీను , రామ్ రెడ్డి , అంజయ్య , నర్సయ్య, హరి , బ్రహ్మయ్య , బుచ్చి రెడ్డి, నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM