byసూర్య | Wed, Nov 30, 2022, 02:20 PM
ఈ రోజు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ లో 38 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి, జిహెచ్ఎంసి ఏ ఈ జమీల్, డివిజన్ అధ్యక్షులు మన్సూర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.