ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

byసూర్య | Sat, Nov 26, 2022, 02:38 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గం
చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Latest News
 

హైదరాబాద్‌ బాలానగర్‌లో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో అగ్నిప్రమాదం Fri, Jun 02, 2023, 08:44 PM
తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం Fri, Jun 02, 2023, 08:11 PM
అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి,,,తెలంగాణ ప్రజలకు ప్రధాని రాష్ట్ర ఆవతరణ శుభాకాంక్షలు Fri, Jun 02, 2023, 08:10 PM
తెలంగాణలో ఆషాడ బోనాలు,,,ప్రభుత్వం తరపున నిధులు మంజూరు Fri, Jun 02, 2023, 08:09 PM
ఆయనలా డబ్బులు పంచడం నాకు చేతగాదు.... రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శ Fri, Jun 02, 2023, 08:08 PM