విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ

byసూర్య | Thu, Nov 24, 2022, 12:46 PM

గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాదులో బస్సు పాస్ కలిగి ఉన్న విద్యార్థులు ఇకపై హైదరాబాద్ ఆర్డినరీ బస్సులతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణించవచ్చని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సంస్థ అధికారులు తెలిపారు. గేటర్ హైదరాబాద్ రోజురోజుకు విద్యాసంస్థలు, విద్యార్థులు పెరుగుతున్నందున రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దేనితో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు ప్రయాణం కష్టం ఇకపై తీరు పోనుంది.

Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM