దశలవారీగా సమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Nov 24, 2022, 11:59 AM

ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్లలో నెలకున్న మౌలిక సమస్యల న్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించి ఎల్బీనగర్ ను ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దటమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన చంపాపేట డివిజన్ పరిధిలోని ఎసీఆర్, సాయిరామ్ నగర్ కాలనీలో 41 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీలలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కొంత కాలం అసౌకర్యంగా ఉంటుందని, దానికి కాలనీవాసులు సహకరించాల్సిందిగా కోరారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM