మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

byసూర్య | Thu, Nov 24, 2022, 11:03 AM

మంత్రి మల్లారెడ్డి పై బోయిన్ పల్లి పీఎస్ లో కేసు నమోదైంది. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్ కు కేసును బదిలీ చేశారు. సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 353, 379 R/W 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ఐటీ అధికారి విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఐటీ సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, ఐటీ అధికారుల సెల్ ఫోన్లు లాక్కున్నారని మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM