మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

byసూర్య | Thu, Nov 24, 2022, 11:03 AM

మంత్రి మల్లారెడ్డి పై బోయిన్ పల్లి పీఎస్ లో కేసు నమోదైంది. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్ కు కేసును బదిలీ చేశారు. సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 353, 379 R/W 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ఐటీ అధికారి విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఐటీ సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, ఐటీ అధికారుల సెల్ ఫోన్లు లాక్కున్నారని మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM