నేడు కాంగ్రెస్ పోరుబాట

byసూర్య | Thu, Nov 24, 2022, 10:10 AM

గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రైతు సమస్యలు భూమి వ్యవసాయ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గండేడ్ లో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM