చెరువుగట్టు పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్త జనం

byసూర్య | Thu, Nov 24, 2022, 08:34 AM

నార్కెట్ పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలిసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కార్తిక మాసం చివరి రోజు బుధవారం అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమావాస్య కావడంతో ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గుట్టపై వాహనాల వెళ్ళకుండ పోలీసులు వాహనాలను గుట్ట సమీపంలో పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్ Sun, Sep 24, 2023, 10:11 PM
చంద్రబాబు అరెస్ట్ లో రాజకీయ కోణాలే కనపడుతున్నాయి.... ఎమ్మెల్యే సీతక్క Sun, Sep 24, 2023, 09:31 PM
ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దాం.... పల్లా రాజేశ్వరరెడ్డి Sun, Sep 24, 2023, 09:30 PM
నియోజకవర్గ ప్రజలను తాను వదిలిపెట్టే ప్రస్తకే లేదు.... ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు Sun, Sep 24, 2023, 09:24 PM
నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు.... మోత్కుపల్లి నర్సింహులు Sun, Sep 24, 2023, 09:23 PM