చెరువుగట్టు పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్త జనం

byసూర్య | Thu, Nov 24, 2022, 08:34 AM

నార్కెట్ పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలిసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కార్తిక మాసం చివరి రోజు బుధవారం అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమావాస్య కావడంతో ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గుట్టపై వాహనాల వెళ్ళకుండ పోలీసులు వాహనాలను గుట్ట సమీపంలో పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM