చెరువుగట్టు పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్త జనం

byసూర్య | Thu, Nov 24, 2022, 08:34 AM

నార్కెట్ పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలిసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కార్తిక మాసం చివరి రోజు బుధవారం అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమావాస్య కావడంతో ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గుట్టపై వాహనాల వెళ్ళకుండ పోలీసులు వాహనాలను గుట్ట సమీపంలో పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు.


Latest News
 

ఒక్కో కుటుంబానికి రూ.14 వేలు బెనిఫిట్....కొత్త పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి Mon, Jan 19, 2026, 09:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు Mon, Jan 19, 2026, 09:32 PM
డబుల్ బెడ్రూం ఇండ్లలో ,,,,,అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే Mon, Jan 19, 2026, 09:10 PM
సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్ Mon, Jan 19, 2026, 07:52 PM
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది: రేణుకా చౌదరి Mon, Jan 19, 2026, 07:30 PM