తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

byసూర్య | Thu, Nov 24, 2022, 08:32 AM

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో బుధవారం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. వన్ టౌన్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దాసోజు భీష్మాచారి కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం తెరిచి బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన 7తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు చోరీ అయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ఇంటిని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు


Latest News
 

నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం... కేటీఆర్ ట్వీట్ Thu, Apr 24, 2025, 04:14 PM
వరంగల్ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జీవన్ రెడ్డి Thu, Apr 24, 2025, 04:10 PM
టీచర్లు, విద్యార్థు సమస్యలకు ప్రత్యేక హెల్ప్ లైన్ Thu, Apr 24, 2025, 04:09 PM
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర: ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 04:08 PM
సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి: ఎస్పీ Thu, Apr 24, 2025, 03:25 PM