తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

byసూర్య | Thu, Nov 24, 2022, 08:32 AM

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో బుధవారం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. వన్ టౌన్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దాసోజు భీష్మాచారి కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం తెరిచి బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన 7తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు చోరీ అయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ఇంటిని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM