తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

byసూర్య | Thu, Nov 24, 2022, 08:32 AM

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో బుధవారం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. వన్ టౌన్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దాసోజు భీష్మాచారి కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం తెరిచి బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన 7తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు చోరీ అయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ఇంటిని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM