తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

byసూర్య | Thu, Nov 24, 2022, 08:32 AM

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో బుధవారం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. వన్ టౌన్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దాసోజు భీష్మాచారి కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం తెరిచి బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన 7తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు చోరీ అయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ఇంటిని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు


Latest News
 

ఇంతకీ ఎవరీ రేవంత్ రెడ్డి..? Mon, Dec 04, 2023, 08:43 AM
ఆ కారణాలతోనే ఓడిపోయా: బర్రెలక్క Mon, Dec 04, 2023, 08:42 AM
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన 15 మంది వైద్యులు Sun, Dec 03, 2023, 10:58 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా,,,ఒకే స్థానానికి పరిమితమై బీఆర్ఎస్ Sun, Dec 03, 2023, 10:49 PM
ఉపఎన్నికల్లో సత్తా చాటి.. అసలైన పోటీలో చిత్తుగా ఓడి Sun, Dec 03, 2023, 10:42 PM