వాస్తవాలు తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 23, 2022, 01:28 PM

శంకర్పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి హుస్సేన్ పూర్ గ్రామాల్లో బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుభోదయం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సమస్యలను విని వెంటనే అధికారులకు చేరవేసి తొందరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అని ప్రజలను కోరారు.

Latest News
 

చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM