5 నుంచి ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు

byసూర్య | Wed, Nov 23, 2022, 12:52 PM

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ 3 నుంచి జరగాల్సిన ఎంఈడీ 2వ, 4వ సెమి స్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొ ఫెసర్ ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. inను సం ప్రదించాలని సూచించారు.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM