రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:22 AM

బంగాళఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంలా మారిందని, ఇది దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాలోని పలు ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

Latest News
 

పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులే: కొండ ప్రశాంత్ రెడ్డి Sat, Jul 27, 2024, 02:18 PM
రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఐద్వానాయకులు Sat, Jul 27, 2024, 02:16 PM
కూతురు జైల్లో ఉన్నా.. కేసీఆర్ వెళ్లి పరామర్శించలేదెందుకు? Sat, Jul 27, 2024, 02:15 PM
నేడు జవాన్ మహేశ్ అంత్యక్రియలు Sat, Jul 27, 2024, 02:13 PM
హైదరాబాద్ వాసులకు అలర్ట్ Sat, Jul 27, 2024, 02:11 PM