రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:22 AM

బంగాళఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంలా మారిందని, ఇది దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాలోని పలు ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM