రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఐద్వానాయకులు

byసూర్య | Sat, Jul 27, 2024, 02:16 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐద్వా మహిళా సంఘం నాయకులు శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ సంఘటనలపై శిక్షణ ఇచ్చినట్లు పాల్గొన్న నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు ఎ. నిర్మల, ఐద్వా రాష్ట్ర నేత కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM