పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులే: కొండ ప్రశాంత్ రెడ్డి

byసూర్య | Sat, Jul 27, 2024, 02:18 PM

గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుండే వస్తాయని బీజేపీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సమస్యలను ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినందుకు కృషి చేస్తానని తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM