ఎఫైర్‌కు అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది

byసూర్య | Wed, Nov 23, 2022, 11:32 AM

తెలంగాణలోని మెదక్ జిల్లాలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. కౌడిపల్లి మండలం కొయ్యగుండాలో శ్రీను, దేవి దంపతులు ఉన్నారు. దేవికి పలువురితో ఎఫైర్ ఉంది. దీనిపై దంపతులిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 18న కొందరితో శ్రీను గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి శ్రీనును భార్య దేవి చంపేసి హత్యగా నమ్మించింది. ప్రత్యర్థులు చంపేశారని ఆరోపించింది. విచారణలో హంతకురాలు భార్యేనని తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.


Latest News
 

ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM
సౌత్ సెంట్రల్ రైల్వేకు రికార్డు ఆదాయం.. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం Thu, Apr 18, 2024, 08:55 PM