ఎఫైర్‌కు అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది

byసూర్య | Wed, Nov 23, 2022, 11:32 AM

తెలంగాణలోని మెదక్ జిల్లాలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. కౌడిపల్లి మండలం కొయ్యగుండాలో శ్రీను, దేవి దంపతులు ఉన్నారు. దేవికి పలువురితో ఎఫైర్ ఉంది. దీనిపై దంపతులిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 18న కొందరితో శ్రీను గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి శ్రీనును భార్య దేవి చంపేసి హత్యగా నమ్మించింది. ప్రత్యర్థులు చంపేశారని ఆరోపించింది. విచారణలో హంతకురాలు భార్యేనని తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM