ఎఫైర్‌కు అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది

byసూర్య | Wed, Nov 23, 2022, 11:32 AM

తెలంగాణలోని మెదక్ జిల్లాలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. కౌడిపల్లి మండలం కొయ్యగుండాలో శ్రీను, దేవి దంపతులు ఉన్నారు. దేవికి పలువురితో ఎఫైర్ ఉంది. దీనిపై దంపతులిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 18న కొందరితో శ్రీను గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి శ్రీనును భార్య దేవి చంపేసి హత్యగా నమ్మించింది. ప్రత్యర్థులు చంపేశారని ఆరోపించింది. విచారణలో హంతకురాలు భార్యేనని తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.


Latest News
 

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా Fri, Feb 14, 2025, 10:10 PM
సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం Fri, Feb 14, 2025, 10:09 PM
దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ Fri, Feb 14, 2025, 10:07 PM
బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు : నీలం మధు ముదిరాజ్.. Fri, Feb 14, 2025, 09:31 PM
సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకున్నాం: జగ్గారెడ్డి Fri, Feb 14, 2025, 09:28 PM