నేడు జవాన్ మహేశ్ అంత్యక్రియలు

byసూర్య | Sat, Jul 27, 2024, 02:13 PM

అస్సాంలో ఆర్మీ సోల్జర్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో నల్గొండ జిల్లాకు చెందిన జవాన్ ఈరటి మహేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తున్నట్లు హాలియా పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటలకు హాలియా సెంటర్ నుంచి మదారిగూడెం వరకు అంతిమయాత్ర కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీర జవాన్కు నివాళులర్పించాలని కోరారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM