byసూర్య | Wed, Nov 23, 2022, 11:15 AM
తెలంగాణలో 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖకు తాజాగా నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో జగ్గుస్వామి, తుషార్లకు సిట్ నోటీసులు ఇచ్చినా, వారు స్పందించలేదు. దీంతో అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోది. దీనిపై న్యాయనిపుణులో చర్చిస్తోంది.