'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో సిట్ దూకుడు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:15 AM

తెలంగాణలో 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖకు తాజాగా నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో జగ్గుస్వామి, తుషార్‌లకు సిట్ నోటీసులు ఇచ్చినా, వారు స్పందించలేదు. దీంతో అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోది. దీనిపై న్యాయనిపుణులో చర్చిస్తోంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM