'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో సిట్ దూకుడు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:15 AM

తెలంగాణలో 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖకు తాజాగా నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో జగ్గుస్వామి, తుషార్‌లకు సిట్ నోటీసులు ఇచ్చినా, వారు స్పందించలేదు. దీంతో అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోది. దీనిపై న్యాయనిపుణులో చర్చిస్తోంది.


Latest News
 

చింత‌ల‌బ‌స్తీలో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Fri, Jun 13, 2025, 08:36 PM
జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం: తలసాని Fri, Jun 13, 2025, 08:34 PM
KTRకు నోటీసులు.. రాజకీయ కక్ష సాధింపే: హరీశ్ రావు Fri, Jun 13, 2025, 08:31 PM
తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు! Fri, Jun 13, 2025, 08:29 PM
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి Fri, Jun 13, 2025, 08:26 PM