'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో సిట్ దూకుడు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:15 AM

తెలంగాణలో 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖకు తాజాగా నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో జగ్గుస్వామి, తుషార్‌లకు సిట్ నోటీసులు ఇచ్చినా, వారు స్పందించలేదు. దీంతో అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోది. దీనిపై న్యాయనిపుణులో చర్చిస్తోంది.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM