హైదరాబాద్ లో నేటి నుండి పౌల్ట్రీ ఎక్స్ పో

byసూర్య | Wed, Nov 23, 2022, 11:12 AM

హైదరాబాద్ లోని హైటెక్స్ నేటి నుండి మూడు రోజులపాటు పౌల్ట్రీ ఎక్స్ పోకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం ఐపీఈఎంఏ, కోళ్ల పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనుంది. దీంట్లో మొత్తం 300 మంది స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ విదేశాల నుండి 370 కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా, 30 వేల మంది విజిటర్స్ సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM
నేడు పత్తి కొనుగోళ్లు బంద్ Fri, Mar 29, 2024, 11:10 AM
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM