హైదరాబాద్ లో నేటి నుండి పౌల్ట్రీ ఎక్స్ పో

byసూర్య | Wed, Nov 23, 2022, 11:12 AM

హైదరాబాద్ లోని హైటెక్స్ నేటి నుండి మూడు రోజులపాటు పౌల్ట్రీ ఎక్స్ పోకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం ఐపీఈఎంఏ, కోళ్ల పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనుంది. దీంట్లో మొత్తం 300 మంది స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ విదేశాల నుండి 370 కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా, 30 వేల మంది విజిటర్స్ సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM