రేపు పాలమూరు యూనివర్సిటీకి రానున్న గవర్నర్

byసూర్య | Wed, Nov 23, 2022, 09:33 AM

పాలమూరు యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం మహబూబ్ నగర్ కు రానున్నారు. ఆమెతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ బీజే రావు హాజరుకానున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం విద్యార్థులకు బంగారు పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM