రేపు పాలమూరు యూనివర్సిటీకి రానున్న గవర్నర్

byసూర్య | Wed, Nov 23, 2022, 09:33 AM

పాలమూరు యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం మహబూబ్ నగర్ కు రానున్నారు. ఆమెతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ బీజే రావు హాజరుకానున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం విద్యార్థులకు బంగారు పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM