byసూర్య | Wed, Nov 23, 2022, 09:28 AM
టి ఆర్ ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నిజాం కళాశాల టి ఆర్ ఎస్ వీ విద్యార్థి విభాగం ఇన్ఛార్జిగా సునీల్ వర్మని నియమించారు. ఈ సందర్భంగా సునీల్ వర్మ మాట్లాడుతూ. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, తనపై నమ్మకంతో ఇన్ఛార్జిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.