రెండో రోజూ కొనసాగుతున్నఐటీ దాడులు

byసూర్య | Wed, Nov 23, 2022, 09:25 AM

మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై వరసగా రెండో రోజూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నేడు ఉదయం నుంచే అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి వరకు సోదాలు చేపట్టి వెళ్లిన అధికారులు, తిరిగి ఉదయాన్నే మళ్లీ ప్రారంభించారు. కాగా, మల్లారెడ్డి కాలేజీల ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కుటుంబం, ఆయన భాగస్వాముల ఇళ్లల్లో మంగళవారం రాత్రి వరకు సోదాలు చేపట్టారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM