రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నా మాజీ ఎంపీ అంజన్ కుమార్

byసూర్య | Tue, Nov 22, 2022, 11:01 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అంజన్‌కుమార్ యాదవ్ గతంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే స్వచ్ఛంద సంస్థకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. అతడిని ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆమధ్య సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన సంగతి తెలిసిందే.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM