రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నా మాజీ ఎంపీ అంజన్ కుమార్

byసూర్య | Tue, Nov 22, 2022, 11:01 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అంజన్‌కుమార్ యాదవ్ గతంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే స్వచ్ఛంద సంస్థకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. అతడిని ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆమధ్య సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన సంగతి తెలిసిందే.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM