ఎల్లుండి యథావిధిగా టీఆర్ఎస్ సమావేశం

byసూర్య | Mon, Oct 03, 2022, 02:32 PM

ఈ నెల 5న టీఆర్ఎస్ సమావేశం యథావిధిగా జరుగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ తో సంబంధం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేయనున్నారు. అదే రోజు సీఎం కేసీఆర్ పార్టీ పేరును ప్రకటిస్తారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM