byసూర్య | Mon, Oct 03, 2022, 02:38 PM
మాట నిలబెట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. గిరిజన రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం. 33 ను జారీ చేసిన శుభసందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ చిత్రపటానికి కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , గిరిజన సోదరులు, తెరాస నాయకులతో కలిసి క్షిరాభిషేకం చేసిన గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.