గిరిజన రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పది శాతానికి....

byసూర్య | Mon, Oct 03, 2022, 02:38 PM

మాట నిలబెట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. గిరిజన రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం. 33 ను జారీ చేసిన శుభసందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ చిత్రపటానికి కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , గిరిజన సోదరులు, తెరాస నాయకులతో కలిసి క్షిరాభిషేకం చేసిన గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM