byసూర్య | Sun, Oct 02, 2022, 03:22 PM
రంగారెడ్డి జిల్లా: యాచారం పరిధిలోని తాడిపర్తిలో విషాదం.ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి.. చెరువులో నుండి మృతదేహాలు బయటికి తీసిన గ్రామస్తులు