ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ లు పంపిణీ

byసూర్య | Sun, Oct 02, 2022, 04:06 PM

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందనం చెరువు సమీపంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి పూలమాలవేసి నివాళులు అర్పించి సరూర్ నగర్ , బాలాపూర్ ఆశా కార్యకర్తలకు ఆదివారం యూనిఫాం లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, బాలాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి , కార్పొరేటర్ సిద్దాల లావణ్య, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు కామేష్ రెడ్డి, బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి. హెచ్. ఎన్ పద్మశ్రీ, కమలా కుమారి , సూపర్వైజర్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM