మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Oct 02, 2022, 02:58 PM

బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన గాంధీజయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని.... మహాత్ముడికి నివాళులర్పించారు. రేవంత్ మాట్లాడుతూ... దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదంతో స్వాతంత్రం అందించారు గాంధీజీ అని అన్నారు.ప్రపంచానికి గాంధీ ఇజం పరిచయం చేసింది మహాత్ముడేనని కొనియాడారు. ఉప్పుసత్యాగ్రహం, దండియాత్రలు ఎలా స్పూర్తిని నింపాయో..రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రసైతం అలానే స్పూర్తి నింపుతుందన్నారు.


 


 


 


 






Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM