byసూర్య | Sun, Oct 02, 2022, 02:58 PM
బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన గాంధీజయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని.... మహాత్ముడికి నివాళులర్పించారు. రేవంత్ మాట్లాడుతూ... దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదంతో స్వాతంత్రం అందించారు గాంధీజీ అని అన్నారు.ప్రపంచానికి గాంధీ ఇజం పరిచయం చేసింది మహాత్ముడేనని కొనియాడారు. ఉప్పుసత్యాగ్రహం, దండియాత్రలు ఎలా స్పూర్తిని నింపాయో..రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రసైతం అలానే స్పూర్తి నింపుతుందన్నారు.
మహాత్ముడికి ఘన నివాళి…#GandhiJayanti pic.twitter.com/mfce3NjSUI
— Revanth Reddy (@revanth_anumula) October 2, 2022