కట్ట మైసమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
byసూర్య |
Fri, Sep 30, 2022, 04:22 PM
పిరజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ బాలాజీ టౌన్షిప్లోని కట్ట మైసమ్మ ఆలయంలో శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి , అక్కడే జరిగిన చండిహోమములో మంత్రి మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Latest News