కట్ట మైసమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Fri, Sep 30, 2022, 04:22 PM

పిరజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ బాలాజీ టౌన్షిప్లోని కట్ట మైసమ్మ ఆలయంలో శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి , అక్కడే జరిగిన చండిహోమములో మంత్రి మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM